ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ
తుది తీర్పును వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు
ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ
Adilabad: ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఎన్కౌంటర్లో 29 మంది పోలీసులను నిందితులుగా పేర్కోంది. 3 నెలల్లోగా ప్రాసిక్యూట్ చేయాలని జిల్లా జడ్జి ఆదేశించారు.