Ramagundam: రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం

Ramagundam: బొగ్గుగని పైకప్పు కూలి నలుగురు మృతి

Update: 2022-03-07 10:18 GMT

Ramagundam: రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం

Ramagundam: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ప్రమాదం సంభవించింది. బొగ్గుగని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు. అసిస్టెంట్ మేనేజర్‌తో పాటు మరో ముగ్గురు కార్మికులు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 

Tags:    

Similar News