నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం
Nalgonda: షార్ట్సర్క్యూట్తో అగ్నికి ఆహుతైన బస్సు
Nalgonda: నల్గొండ జిల్లా మర్రిగూడ ఆర్జాల బావి సమీపంలో ట్రావెల్ బస్సు దగ్ధమైంది. షార్ట్సర్క్యూట్తో అగ్నికి బస్సు ఆహుతైంది. బస్సులోని 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు రోడ్డుపైనే పడిగాపులు కాశారు. ట్రావెల్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు.