లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్...

Update: 2019-08-22 12:19 GMT

మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీ వేసిన వలకి చిక్కాడు . పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ ని పట్టుకున్నారు . ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నివాసం ఉండే యాదగిరి అనే తహసీల్దార్ గురువారం బాచుపల్లిలో యాభై వేయిల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ... ప్రస్తుతం ఆయన ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు 

Tags:    

Similar News