TSPSC: పేపర్ లీక్ కేసులో.. గ్రూప్‌-1 ఎగ్జామ్ రాసిన టీఎస్‌పీఎస్సీలోని 8 మంది ఉద్యోగులు..!

TSPSC Paper Leak: ఉద్యోగులు నిందితులకు సహకరించారా అనే కోణంలో దర్యాప్తు

Update: 2023-03-22 08:40 GMT

TSPSC: పేపర్ లీక్ కేసులో.. గ్రూప్‌-1 ఎగ్జామ్ రాసిన టీఎస్‌పీఎస్సీలోని 8 మంది ఉద్యోగులు..!

TSPSC Paper Leak: TSPSC కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. నిందితులు పేపర్లు ఎలా దొంగిలించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. టీఎస్‌పీఎస్సీలో పనిచేసే 8 మంది ఉద్యోగులకు నోటీసులివ్వనుంది. 8 మంది ఉద్యోగులు గ్రూప్‌-1 పరీక్షలు రాయడంతో.. నిందితులకు వారు సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేయనుంది సిట్. మరోవైపు నిందితుల సొంత గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిందితుల బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఫోన్‌ కాల్ డేటాపై అనాలసిస్ చేస్తున్నారు. 

Tags:    

Similar News