Bandi Sanjay: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ తేదీ మార్పు

Bandi Sanjay: షెడ్యూల్ ప్రకారం కంటే ఒకరోజు ముందుగానే ముగింపు సభ

Update: 2022-12-07 10:21 GMT

Bandi Sanjay: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ తేదీ మార్పు

Bandi Sanjay: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ తేదీ మార్పు జరిగిందని బీజేపీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం కంటే ఒకరోజు ముందుగానే ముగింపు సభ ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 15న కరీంనగర్‎లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ జరగనుంది. మొదట ఈ నెల 16న ముగింపు సభ ఉంటుందని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 16న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బిజీ షెడ్యూల్ ఉన్నందున... ఒకరోజు ముందే సభ నిర్వహించాలని పాదయాత్ర కమిటీ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు తెలిపారు.

Tags:    

Similar News