మునుగోడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.13 లక్షలు సీజ్‌

కారులో తరలిస్తున్న రూ.13 లక్షలు సీజ్‌

Update: 2022-10-07 05:35 GMT

మునుగోడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.13 లక్షలు సీజ్‌

Telangana: మునుగోడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. గూడపూరు వద్ద ఓ వ్యక్తి తన కారులో తరలిస్తున్న 13 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ప్లాట్‌ అమ్మడంతో వచ్చిన డబ్బు అని బాధితులు చెబుతున్నారు. చండూరు మండలం భీమనపల్లికి చెందిన నరసింహను పోలీసులు విచారిస్తున్నారు.

Full View
Tags:    

Similar News