పాఠశాల భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Update: 2019-06-13 04:46 GMT

హైదరాబాద్‌లోని నాగోల్ సాయినగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. నాగార్జున స్కూల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి టెన్త్‌ విద్యార్థిని వివిక(15) ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే వినిత మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు పై నుండి ఎందుకు దూకింది? లేక ఇతర ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News