తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Update: 2019-09-27 15:05 GMT

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ 2.98 కోట్లు

తెల్లవారు నాకు సుప్రభాతం నుండి సాయంత్రం 6 గంటల వరకు 40,832 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు 

Tags:    

Similar News