రైతన్నలకు న్యాయం జరిగేనా.. ఇకముందు ఏం జరుగనుంది ?

Update: 2020-12-16 10:39 GMT

రాజధాని అంటే సంబరపడ్డారు... భూములిచ్చేశారు. శాసనరాజధాని మాత్రమే అంటే... కదం తొక్కారు. విపక్షాలన్నీ అండగా నిలిచాయి. బీజేపీ సైతం జైకొట్టింది. రైతన్నలకు న్యాయం జరిగేనా... ఇకముందు ఏం జరుగనుంది ? ఉద్యమానికి ఏడాది... బర్నింగ్ టాపిక్....రాత్రి 9.30 గంటలకు.


Tags:    

Similar News