ఇక ఏర్పడేది ప్రజాప్రభుత్వమే ..యాడ్యరప్ప

Update: 2019-07-23 14:48 GMT

కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. బల పరీక్షలో మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేక కేవలం 99 సీట్లతో సరిపెట్టుకుంది. సంకీర్ణ కూటమి దీనితో కుమారస్వామి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది . అయితే బలపరిక్షలో మ్యాజిక్ ఫిగర్ అని అందుకున్న బీజేపి (105+2)ని త్వరలో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు . అయితే దీనిపైన బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి యాడ్యరప్ప మాట్లాడుతూ బల పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవడం ప్రజాస్వామ్య విజయమని అన్నారు . ఇక త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని అయన చెప్పారు . రైతులకు అన్ని రకాల వర్గాలకు అండగా ఉంటామని వాఖ్యానించారు .. 

Tags:    

Similar News