ఎర్రకోటపై ఆరవసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం తన నివాసానికి మోడీ చేరుకున్నారు. తన నివాసంలో చిన్నారులు,మహిళలు మోడీకి రాఖీ కట్టారు. గతంలోలానే ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టేందుకు పాక్ సంతతికి చెందిన ఖమర్ మోసిన్ షేక్ మోడీ నివాసానికి వచ్చారు. మోడీకి రాఖీ కట్టిన ఖమర్...ఓ స్పెషల్ పెయింటింగ్ ను మోడీకి ఇచ్చారు. బ్రహ్మకుమారీస్ కూడా ప్రధాని మోడీకి రాఖీలు కట్టారు.
#WATCH Delhi: Women & children tie rakhi to Prime Minister Narendra Modi. #RakshaBandhan2019 pic.twitter.com/VLp0WFzbVk
— ANI (@ANI) August 15, 2019