మోడీ నివాసంలో రాఖీ సందడి

Update: 2019-08-15 11:18 GMT

ఎర్రకోటపై ఆరవసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం తన నివాసానికి మోడీ చేరుకున్నారు. తన నివాసంలో చిన్నారులు,మహిళలు మోడీకి రాఖీ కట్టారు. గతంలోలానే ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టేందుకు పాక్ సంతతికి చెందిన ఖమర్ మోసిన్ షేక్ మోడీ నివాసానికి వచ్చారు. మోడీకి రాఖీ కట్టిన ఖమర్...ఓ స్పెషల్ పెయింటింగ్ ను మోడీకి ఇచ్చారు. బ్రహ్మకుమారీస్‌ కూడా ప్రధాని మోడీకి రాఖీలు కట్టారు.


 

Tags:    

Similar News