పోలవరంపై కేంద్రం మళ్లీ మాట మార్చిందా?

Update: 2019-08-23 12:32 GMT

పోలవరం విషయంలో వాస్తవ నివేదిక పంపాలని ప్రాజెక్టు అథారిటీని ఆదేశించామన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రెండురోజుల్లో ఆ నివేదిక వస్తుందన్నారు. నివేదిక వచ్చాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం పని కేంద్రం చేస్తుంది రాష్ట్రం పని రాష్ట్రం చేయాలన్నారు. పోలవరానికి డబ్బులు చెల్లించేది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు కేంద్రానికి ఉందని చెప్పారు. పోలవరం టెండర్‌పై హైకోర్టు స్టే ఇచ్చిందని కోర్టు స్టేను అందరూ పాటించాల్సిందేనని అన్నారు. 

Tags:    

Similar News