భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుంది . జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా కలిపిస్తూ ఆర్టికల్ 370 ని రద్దుకు ప్రతిపాదన చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చెప్పుకొచ్చారు . అయితే దీనికి కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వగా మరికొన్ని పార్టీలు వ్యతిరేకతని తెలిపాయి..బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అన్నాడీఎంకే, బీజేడీ, వైఎస్ఆర్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ట్విట్టర్లో తన మద్దతుని తెలిపారు . ఇక కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం పార్టీలు వ్యతిరేకించాయి ..