తమిళనాడు ఉపఎన్నికల ఫలితాల్లో సత్తాచాటిన అన్నా డీఎంకే

Update: 2019-10-24 06:45 GMT

తమిళనాడులో జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో అన్నా డీఎంకే సత్తాచాటింది. రాష్ట్రంలోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు. నన్గునేరి, విక్రవన్డీ నియోజవర్గాల్లో డీఎంకే అభ్యర్థులపై అన్నా డీఎంకే అభ్యర్థులు మెజార్టీ సాధించారు. దీంతో అన్నా డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ.. సందడి చేశారు. 

Tags:    

Similar News