Punjab: పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ

Punjab: పంజాబ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Update: 2022-01-04 05:43 GMT

పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ


Punjab: పంజాబ్‌లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. బార్లు, పబ్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్‌లలో 50 శాతం సీట్లకే అనుమతిచ్చారు. ఇక రెండు డోస్‌లు తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికే మాత్రమే అనుమతి ఇచ్చారు. పంజాబ్‌లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News