కుప్పకూలిన భవనం .. కానీ అదే అతని పాలిట వరం ..

Update: 2019-07-17 06:52 GMT

తాజాగా ముంబై లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే .. దీనివల్ల చాలా మంది చనిపోయారు ..మృతుల సంఖ్యా కూడా పెరుగుతుంది .. ఇంకా కొందరి పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది . కానీ ఇదే ప్రాంతానికి చెందినా ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు .. అతనే ధనిష్.. ధనిష్ ఇదే భవనంలో నివసిస్తూ ఉన్నాడు . కానీ అతను కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో భాదపడుతున్నాడు .రక్తపరిక్ష నిమిత్తం అతను భవనం కులుతుంది అనగా కొద్ది నిమిషాల ముందు ఆసుపత్రికి వెళ్ళాడు . ఈ ఘటనలో మాత్రం అతని కుటుంబ సభ్యలు ఇద్దరు చనిపోయారు . ఇక మరో వ్యక్తి ఇక్కడ హీరో అయ్యాడు .అతనే మూస్తఫ్ఫా..  ఈ సంఘటన జరిగిన వెంటనే మూస్తఫ్ఫా తన స్నేహితులకు ఫోన్ చేసి సహాయక చర్యలు ప్రారంభించాడు. అప్పటికి ఇంకా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి రాలేదు దీనితో లోకల్ గా మూస్తఫ్ఫా హీరోగా నిలిచాడు .. 

Tags:    

Similar News