ములాయం సింగ్‌కు అస్వస్థత

Update: 2019-12-29 11:53 GMT
mulayam singh

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మళ్ళీ అస్వస్థతకు గురవడంతో ఆయనని ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఎప్పుడు డిశ్చార్జి చేస్తామన్నది మాత్రం సాయంత్రం లోగా చెబుతామన్నారని తెలిపారు 

Tags:    

Similar News