జాతినుద్దేశించి రాత్రి ఎనమిది గంటలకు మోడీ ప్రసంగం ....

Update: 2019-08-08 09:54 GMT
జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారిగా మాట్లాడనున్నారు . ఇవాళ రాత్రి ఎనమిది గంటలకు జాతినుద్దేశించి మోడీ ప్రసగించానున్నారు . ఆర్టికల్ 370 రద్దును ప్రభుత్వం ఎందుకు చేపట్టింది. దీనిపైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అన్న అంశాలపై మోడీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి . అంతే కాకుండా మరో వారం రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం కూడా ఉండటంతో మోడీ అన్ని అంశాలపై అయన ప్రసగించానున్నారు . అయన ఎం చెబుతారు అన్నదానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది  

Tags:    

Similar News