ఏకగ్రీవంగా గెలిచిన మన్మోహన్ సింగ్ ...

Update: 2019-08-19 12:10 GMT

కాంగ్రెస్ నేత మరియు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .. రాజస్థాన్ నుంచి ఎన్నికైన మదన్ లాల్ సైనీ ఆకస్మికంగా మరణించడంతో అక్కడ తిరిగి ఉపఎన్నికలు జరిగాయి .. అక్కడ బీజేపీకి సంఖ్య బలం తక్కువగా ఉండడంతో ఈ ఉపఎన్నికలకు దూరంగా ఉంది . అక్కడ మన్మోహన్ సింగ్ ఒక్కడివే నామా పత్రాలు నమోదు కావడంతో అయన ఏకగ్రీవంగా గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు .. 

Tags:    

Similar News