సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలు జరగవు- కిషన్ రెడ్డి

Update: 2019-08-21 15:19 GMT

సోషల్ మీడియాలో ఎటువంటి ప్రభుత్వ నిర్ణయాలు జరగవని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమరావతి రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. హైదరాబాద్ రెండో రాజధాని అనే ప్రతిపాదన కూడా కేంద్రం ఎప్పుడు తీసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వార్తలు నమ్మవద్దని హితవుపలికారు.

Tags:    

Similar News