లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారిన రోడ్లు.. స్వేచ్ఛగా ఊళ్లల్లోకి ప్రవేశిస్తున్న జంతువులు..
లాక్డౌన్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడం అడవి జంతువులకు వరంగా మారింది. స్వేచ్ఛగా ఊళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. కేరళలోని మున్నార్లోకి ఏనుగు యధేచ్చగా ఎంట్రీ ఇచ్చింది. ఇడుక్కీ ప్రాంతంలో వీధుల్లో సంచరిస్తోంది. ఇది తెలుసుకున్న జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏనుగును పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆహారం కోసమే ఏనుగు ఊళ్లోకి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు.
Kerala: An elephant walks on the empty streets in Munnar amid the #CoronavirusLockdown. (24.04.2020) pic.twitter.com/QZbr7kjzu9
— ANI (@ANI) April 24, 2020