అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ.. కాసేపటి క్రితం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. స్వదేశానికి వచ్చిన మోడీకి.. ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం దగ్గర వేలాదిగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు, అభిమానులు.. మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.