ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోక్కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైయ్యారు. దీంతో 9 ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి వివరాలు అధికారులు వెల్లడించలేదు.