Breaking News: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

Breaking News: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

Update: 2022-01-17 09:11 GMT

Breaking News: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

Breaking News: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరగాల్సి ఉండగా పంజాబ్ సీఎంతో పాటు పలు రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో ఎన్నికలు వాయిదా వేయాలని పంజాబ్‌లోని వివిధ రాజకీయ పార్టీలు, నేతలు ఎన్నిక సంఘానికి వినతులు అందించారు.

Full View


Tags:    

Similar News