Earthquake: ఇండియా - మయన్మార్ సరిహద్దులో భూకంపం

Earthquake: రిక్టర్ స్కేల్‌పై 6.1తీవ్రతగా నమోదు

Update: 2021-11-26 03:11 GMT
ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం (ఫైల్ ఇమేజ్)  

Earthquake: ఇండియా - మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అటు మిజోరాంలోని తేన్జ్‌వల్‌లో ఉదయం 5 గంటల 15 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. 

Full View


Tags:    

Similar News