ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరానికి మరో షాక్‌

Update: 2019-10-15 12:06 GMT

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి మరో షాక్‌ తగిలింది. ఈడీ విచారణకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో రేపు తీహార్ జైల్లో చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అరగంటపాటు చిదంబరాన్ని విచారించేందుకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టు ఇంటరాగేషన్ తర్వాత అవసరమైతే అరెస్ట్‌కు కూడా పర్మిషన్ ఇచ్చి్ంది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలతో చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.

Tags:    

Similar News