తోటి సైనికులను కాల్చి చంపిన జవాన్

Update: 2019-12-04 10:15 GMT

ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ పరిధిలోని ఇండో-టిబెటన్ బోర్డర్‌ జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. రెహ్మన్ అనే జవాన్ తుపాకీతో తోటి జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తర్వాత ఆ జవాన్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడ్డ జవాన్లను సమీప ఆసుపత్రికి తరలించారు. రెహ్మన్ అనే జవాన్ తోటి జవాన్లపై ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News