యూపీలో విషాదం.. గంగానదిలో పడవ బోల్తా..!

Boat Accident: ప్రమాదంలో ఏడుగురు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

Update: 2022-09-02 08:36 GMT

యూపీలో విషాదం.. గంగానదిలో పడవ బోల్తా..! 

Boat Accident: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్‌ దగ్గర గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Full View


Tags:    

Similar News