కర్ణాటక మంగళూరులో పడవ ప్రమాదం

Karnataka: పనంబూర్‌ సమీపంలో మునిగిన పడవ

Update: 2022-08-08 05:36 GMT

కర్ణాటక మంగళూరులో పడవ ప్రమాదం

Karnataka: కర్ణాటకలోని మంగళూరు సమీపంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పనంబూర్‌ తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన పడవ ప్రమాద వశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ముందుగానే అప్రమత్తమైన 11మంది జాలర్లు ప్రాణాలతో బయటపడ్డారు. పడవ పూర్తిగా మునిగిపోయింది.

Tags:    

Similar News