బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వాఖ్యలు ...

Update: 2019-08-26 13:46 GMT

వివాదాస్పద వాఖ్యాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు . తాజాగా బీజేపీ అగ్రనేతలు మరణించడంపై ఆమె స్పందిస్తూ బీజేపీ పార్టీపై విపక్షాలు చేతబడి చేయించాయని అందుకే బీజేపీ నేతలు మరణిస్తున్నారని ఆమె వాఖ్యానించారు . ప్రస్తుతం ఆమె చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి ... మహరాజ్ చెప్పినట్లుగానే పార్టీకి చేడుకాలం నడుస్తుందని ఆమె అన్నారు . 



Tags:    

Similar News