Banglore LockDown: బెంగళూరులో నేటి నుంచి జులై 23 వరకు లాక్ డౌన్

Banglore LockDown: బెంగళూరులో నేటి నుంచి జులై 23 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Update: 2020-07-14 14:15 GMT

Banglore LockDown: బెంగళూరులో నేటి నుంచి జులై 23 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు ముమ్మర తనికీలి నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో కరోనా విజ్రుంభన కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవటంతో ఇతర రాష్రాల నుంచి వస్తున్నా వాహనాలకు పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారు.


Full View


Tags:    

Similar News