బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర చికిత్స కోసం జైట్లీని హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్కి తరలించారు. జైట్లీ అస్వస్థతకు గురయ్యారని తెలిసి అమిత్షా, హర్షవర్ధన్ తో పాటు పలువురు బీజేపీ నేతలు భారీగా ఎయిమ్స్కి చేరుకుంటున్నారు.