ఇంతకంటే అత్యుత్తమమైన విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు

మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ నెటిజన్లు మనస్సులు గెలుచుకుంటు ఉంటారు.

Update: 2019-10-08 16:15 GMT

మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ నెటిజన్లు మనస్సులు గెలుచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే ఓ తండ్రి, కూతురు పోటీ పడి ఆడిన దాండియా వీడీయోను షేర్ చేశారు.కాగా.. ఆయన మళ్లీ ఓ ఫోటోను పోస్టు చేశారు. ఓ నలుగురు చిన్నారులు దుర్గామాత అవతారంలో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇంతకంటే గొప్ప మందిరం, విగ్రహాన్ని ఎక్కడా చూడలేదంటూ ప్రసంశించారు. ఇప్పుడు ఆయన పోస్టు చేసిన ఫోటో వైరల్ అవుతోంది.





Tags:    

Similar News