జమ్మూ కశ్మీర్‌ మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది భక్తులు మృతి...

Jammu Kashmir: క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు...

Update: 2022-01-01 02:30 GMT

జమ్మూ కశ్మీర్‌ మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది భక్తులు మృతి...

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ మాతా వైష్ణోదేవి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయానికి భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 12 మంది భక్తులు చనిపోయారు. పలువురుకి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News