MP Santosh Kumar: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీ ప్రముఖులకు ధన్యవాదాలు

* సైమా అవార్డు కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌

Update: 2021-09-18 15:35 GMT

ఎంపీ సంతోష్‌కుమార్‌ (ఫైల్ ఫోటో)

MP Santosh Kumar: సైమా అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ సంతోష్‌కుమార్‌. వేడుకకి ఆహ్వానించిన ఆర్గనైజర్‌కి కృతజ్ఞతలు చెప్పిన ఆయన తాను మూడేళ్ల క్రితం స్టార్ట్‌ చేసిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్నవారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినీ ప్రముఖులు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఎమోషనల్‌గా పార్టిసిపేట్‌ చేస్తున్నట్లు చెప్పారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు ఎంపీ సంతోష్‌ కుమార్‌.

Tags:    

Similar News