మహేష్‌ "సరిలేరు నీకెవ్వరు" దసరా పోస్టర్ విడుదల

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్‌ బాబు, రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Update: 2019-10-07 13:11 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్‌ బాబు, రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన తాజా పోస్టర్ ను విడుదల చేశారు. కాగా.. ఆ పోస్టర్లో కర్నూలు కొండారెడ్డి బురుజు కనిపింస్తుంది. మరోవైపు ఆర్మీ ఫ్యాంటు ధరించి క్యాజువల్ ష్టర్ వేసుకుని చేతిలో గొడ్డలితో మహేష్ రౌద్రం చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. లేడి అమితాబ్ గా పేరు పొందిన సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. కాగా, దసరా పండుగ పురష్కరించుకొని మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి స్పెషల్ పోష్టర్ రిలీజ్ చేశారు.  

Tags:    

Similar News