Keerthy Suresh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్
Keerthy Suresh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్
Keerthy Suresh: ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కీర్తి సురేష్ అక్క రేవతితో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేసారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కీర్తి సురేష్ అన్నారు. అక్క రేవతి సురేష్ డెబ్యూ షార్ట్ ఫిల్మ్ విడుదల సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని తెలిపారు.