మాడిన దోశ

Update: 2019-09-22 10:07 GMT

పని మనిషి....ఆండాళ్....వంటగదిలో  దోశలు వేస్తూ...

''అమ్మగారూ ఈ దోశ బాగా మాడిపోయాయి... పారేయమంటారా?'' అని అడిగింది...సావిత్రిని.

''ఎందుకు పారేయడం? మీ అయ్యగారింకా టిఫిన్‌ చేయ్యలేదుగా ఉంచు..!'' అని సమాధానం ఇచ్చింది, ఉత్తమ ఇల్లాలైన సావిత్రి.  

Tags:    

Similar News