Chiranjeevi: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు

* రాజమండ్రిలో మెగాస్టార్‌ చిరంజీవి పర్యటన * అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రారంభం

Update: 2021-10-01 08:45 GMT

రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు

Chiranjeevi: రాజమండ్రిలో మెగాస్టార్‌ చిరంజీవి పర్యటిస్తున్నారు. డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలతో పాటు ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన కళాశాల భవనాన్ని మెగాస్టార్‌ దంపతులు ప్రారంభించారు.

Tags:    

Similar News