తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి కంగనా

*సాంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సన్నిధిలో కంగనా రనౌత్

Update: 2022-05-16 04:56 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి కంగనా

Kangana Ranaut: బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సన్నిధి చేరుకున్నారు. ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తాను నటించిన థడక్ సినిమా ఈనెల 20 తేదీన విడుదలకాబోతోందని, ఆ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

Full View


Tags:    

Similar News