తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి అనిత

Tirumala: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌తో కలిసి శ్రీవారి దర్శనం

Update: 2024-03-27 04:50 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి అనిత

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అటు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు కూడా తరలివచ్చారు. ఇక టాలీవుడ్‌లో ఫేమ్ అయిన నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్‌తో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగ నాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News