Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-22 01:36 GMT
Live Updates - Page 2
2020-08-22 11:28 GMT

జాతీయం

- దేశంలోని అన్ని రాష్ట్రాల ఛీప్ సెక్రటరీ లకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా లేఖ

- అంతర్ రాష్ట్ర , ఒక రాష్ట్ర రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వ్యక్తుల కదలికలు, వస్తువుల సరఫరా పై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

- ఏ రాష్ట్ర మైనా ఆంక్షలు విధించినట్లయితే అది కేంద్ర హోం శాఖ జారీచేసిన ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

2020-08-22 11:27 GMT

Chittoor: కీచక ప్రధానోపాధ్యాయుడు.

చిత్తూరు:

- కీచక ప్రధానోపాధ్యాయుడు.

- పదవ తరగతి విద్యార్థిని లపై లైంగిక వేధింపులు.

- తల్లిదండ్రులు,గ్రామస్తులు ఆగ్రహం..

- రెండు సంవత్సరాలగా వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

- లాక్ డౌన్ వల్ల ఇంటి వద్దనే విద్యార్థిని.

- స్కూల్ లు కూడా లేకపోవడం తో నేరుగా విద్యార్థిని‌ ఇంటికే వెళ్లిన ఉపాద్యాయుడు.

- అనుమానం తో ప్రశ్నించిన ప్రాదానో పాద్యుడిని నిలదీసిన తల్లిదండ్రులు గ్రామస్తులు

- దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత

2020-08-22 11:25 GMT

తూ గో:

- కే. గంగవరం మండలం కోటిపల్లి, గ్రామంలో గోదావరి వరద ఉధృతిని, వలన

- నీటమునిగిన మత్స్యకార గృహాలను పరిశీలించిన ...

- బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి.

2020-08-22 10:08 GMT

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమ క్రమంగా పెరుగుతున్న వరద..

విజయవాడ:

- ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమ క్రమంగా పెరుగుతున్న వరద..

- ప్రతీసారి లక్ష క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

- ప్రస్తుతం ఔట్ ఫ్లో 1,13,200 క్యూసెక్కులు

2020-08-22 10:06 GMT

Krishna District: అక్రమ మద్యం రవాణా కోసం వినూత్న పద్ధతులు అనుసరిస్తున్న కేటు గాళ్ళు

కృష్ణా జిల్లా:

- అక్రమ మద్యం రవాణా కోసం వినూత్న పద్ధతులు అనుసరిస్తున్న కేటు గాళ్ళు

- ఖాళీ గ్యాస్ సిలిండర్లు లో వెనక భాగం కట్ చేసి అక్రమ మద్యం తరలింపు చేస్తున్న వ్యక్తుల పై నిఘా పెట్టిన పోలీసులు

- వత్సవాయి వద్ద గ్యాస్ సిలిండర్ లో వంద బాటిల్స్ అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను, రెండు బైకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు

2020-08-22 09:36 GMT

Nimmala Ramanaidu: నిమ్మల రామానాయుడు టీడీపీ ఎమ్మెల్యే

అమరావతి:

- నిమ్మల రామానాయుడు టీడీపీ ఎమ్మెల్యే

- హామీలిచ్చేటప్పుడు ఆకాశం వైపు చూసి... అమలు చేసేటప్పుడు నేలచూపులా?

- వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

- ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులకు రూ.2వేల సాయం చేశారు.

- తాగునీరు, ఆహారం లేక ముంపుప్రాంతాల్లోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు అలమటిస్తున్నారు.

- పాలకుల దృష్టంతా కక్షసాధింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగ్ లపైనే ఉంది.

- గత ఏడాది రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించారు.

- తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జగన్ పాదయాత్రలో ఉండికూడా ప్రజల ముఖం చూడలేదు.

- ఆగస్ట్ 8, 2019న ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి జగన్, ప్రతి వరదబాధిత కుటుంబానికి రూ.5వేలు సాయం చేస్తానని, ఇళ్లుకోల్పోయి, పంటనష్టపోయిన వారిని ఆదుకుంటానని చెప్పాడు.

- నాడు ఆయన చెప్పిన హామీలేవి అమలుకాకుండానే, మళ్లీ వరదలు వచ్చాయి.

- తాజాగా మరలా ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులపై వరాల జల్లు కురిపించి వెళ్లిపోయాడు.

- విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయని వాలంటీర్ వ్యవస్థ ఎవరికోసం పనిచేస్తోంది.

- తిత్లీ, హుద్ హుద్ తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశారో ప్రజలందరూ చూశారు.

- జగన్ లా చంద్రబాబు ఆనాడు రాజప్రాసాదాల్లో కూర్చోలేదు.

- ప్రజల మధ్యనే ఉండి, గంటలవ్యవధిలోనే తుఫాను బాధితులకు నిత్యావసరాలు, పాలు అందించేలా చేశారు.

- కరోనా వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి జగన్ కేవలం 5సార్లు మాత్రమే బయటకు వచ్చారు.

- జగన్ ధోరణి చూస్తుంటే, కరోనా బాధితుల మాదిరే వరద బాధితులు కూడా వరదతో సహజీవనం చేయాలన్నట్లుగా ఉంది.

2020-08-22 09:33 GMT

తూర్పుగోదావరి:

- మామిడికుదురు మం అప్పనపల్లిలో తమకు నీళ్ళు,పాలు, భోజనాలు అందడం లేదని వరద బాధితులు ఆవేదన

2020-08-22 09:00 GMT

తూర్పు గోదావరి: ఐ.పోలవరం పశువుల లంకలో గోదావరి గట్టు కి తూర ఉండటంతో గోదావరి నీరు గ్రామాల వైపు చేరుతున్న వైనం ..భయంతో గ్రామస్తులు..

2020-08-22 08:58 GMT

Alchol Seize: భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.

కృష్ణా జిల్లా: పోలీస్ తనిఖీలలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.

*జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు మైలవరం,జి.కొండూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో చేపట్టిన వాహన తనిఖీలు

భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర మద్యం 1685 బాటిల్స్, ఒక కారు, 2 ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు

2020-08-22 08:53 GMT

Huge leakage in Gautami Godavari: గౌతమీ గోదావరిలో మరో భారీ లీకేజీ

తూర్పుగోదావరి: గౌతమీ గోదావరిలో మరో భారీ లీకేజీ

ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గయ్యాళి తూం నుంచి భారీగా చొచ్చుకు వస్తన్న వరద నీరు..

గండి పడే ప్రమాదం..వరిచేలను ముంచెత్తనున్న వరద

ఇసుకబస్తాలతో అడ్డుకట్టవేసేఁదుకు అధికారుల చర్యలు..

సుమారు ఐదొందల మంది పని చేస్తున్నారు.

Tags:    

Similar News