వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడు అరెస్ట్

Update: 2019-03-19 01:20 GMT

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. ఈ హత్య కేసు అనుమానితుడు పరమేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. వైఎస్ వివేకా హత్య ఉదంతం గురించి పరమేశ్వర రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

Similar News