కృష్ణా జిల్లా కంకిపాడులో కిడ్నాప్ కలకలం

Update: 2019-05-09 02:42 GMT

కృష్ణా జిల్లా కంకిపాడులో కిడ్నాప్ కలకలం రేగింది. సాంబశివరావు అనే ఫైనాన్సర్‌ను కొందరు ఆగంతకులు కిడ్నాప్ పచేశారు. కంకిపాడు నుంచి హైదరాబాద్ తీసుకెళ్లిన కిడ్నాపర్లు అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించి చిత్ర హింసలు పెట్టారు. అనంతరం తిరిగి గ్రామంలోనే వదిలివెళ్లారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన సాంబశివరావు జరిగిన విషయాలను తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వ్యాపార లావాదేవీల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు . 

Similar News