తొలి ఆధిక్యాలు..

Update: 2019-05-23 02:59 GMT


లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. లఖ్‌నవూలో భాజపా ఎంపీ అభ్యర్థి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధిక్యంలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ 1, వైసీపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Similar News