ఈసీకి టీడీపీ 157 పిర్యాదులు

Update: 2019-04-20 08:42 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని టీడీపీ నేత,ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు.ఇంత పనికిమాలిన ఎన్నికల కమిషన్‌ను ఎప్పుడూ చూడలేదని విజయవాడలో వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సమీక్షలపై ఆంక్షలు విధించిన ఈసీతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారిద్వివేది తీరు దారుణంగా ఉంద్న వర్గ రామయ్య ఈసీకిటీడీపీ 157 ఫిర్యాదులు చేస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తప్పు పట్టారు.

Similar News