వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట...కిందపడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

Update: 2019-02-03 10:11 GMT

చిత్తూరు జిల్లా వేదాంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన వద్దంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రసంగాన్న ఆటంకం కల్గించారు. దీంతో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్పహ కోల్పోయి కిందపడిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.  

Similar News