పుల్వామా ఘటనపై స్పందించిన పాకిస్థాన్‌

Update: 2019-02-16 09:24 GMT

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఘటనపై పాకిస్థాన్ ఆర్థికశాఖ మంత్రి ఖురేషి స్పందించారు. పాక్ ఈ దాడికి పాల్పడినట్టు భారత్ వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. భారత్‌కు వచ్చిన కష్టం మా కష్టంగా భావిస్తామని, భారత్‌కు ఎలాంటి సహకారం అందించేందుకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారాయన. 

Similar News