ఖమ్మంలో నామా నాగేశ్వరావు గెలుపు

Update: 2019-05-23 11:35 GMT

తెలంగాణలో ఈసారి ఒక వైపు కాంగ్రెస్ నుంచి, మరో వైపు బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలో ఖమ్మం లోక్ సభ స్థానం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరావు .. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరిపై ఘన విజయం సాధించారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.  ఈ నేపథ్యంలో రేణుక చౌదరిపై నామా నాగేశ్వరరావు లక్షా 66 వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. 

Similar News